Kavitha: నాన్న జాగ్రత్త: ఎమ్మెల్సీ కవిత

Kavitha: బీఆర్ఎస్‌లో అంతర్గత కలహాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్సీ కవిత తన కుటుంబ సభ్యులపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ఎంపీ సంతోష్ రావు ధన దాహానికి అడ్డుకట్టలేదని, సిరిసిల్ల ఇసుక లారీ వ్యవహారంలో దళితులపై దౌర్జన్యాలు జరిగిందని, కానీ చెడ్డపేరు మాత్రం కేటీఆర్‌కు వచ్చిందని ఆమె అన్నారు. సంతోష్‌‌రావుకు రూ.750 కోట్ల విల్లా ఎక్కడినుంచి వచ్చిందని, నవీన్ రావుకు ఎమ్మెల్సీ పదవి ఎలా దక్కిందని కవిత ప్రశ్నించారు. సంతోష్‌కు ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడని […]

MLC Kavita: కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా?

MLC Kavita: బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మరియు మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌పై కవిత నిన్న మీడియా సమావేశంలో తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వ్యవహారాలకు వీరి సంబంధం ఉందని, తన తండ్రి కేసీఆర్‌కు చెడ్డ పేరు తీసుకురావడంలో వీరు బాధ్యత వహించారని ఆమె పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల సీబీఐ విచారణ చేపట్టే పరిస్థితి వచ్చినందుకు ఆమె ఆవేదన […]

Local Body Elections: సెప్టెంబర్ 10లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్

Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిట్ చాట్‌లో తెలిపారు. సెప్టెంబర్ 10 తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి, సెప్టెంబర్ 30 లోపు అన్ని స్థానిక ఎన్నికలను పూర్తిచేస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు రెండు దశల్లో జరగనుండగా, మొదట ఎంపీటీసీ, జెడ్పిటీసీ, తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును మంత్రులు ఆదివారం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఆమోదం […]

CM Revanth Reddy

Telangana Assembly: కాళేశ్వరంపై కమిషన్ నివేదిక గురించి చర్చించడమే ప్రధాన అజెండా?

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 30 (శనివారం) నుండి సమావేశాలు ప్రారంభించనుంది. ఈ సమావేశాలు సుమారు మూడు నుంచి ఐదు రోజులపాటు జరుగవచ్చని భావిస్తున్నారు. సమావేశాల ప్రధాన అజెండా కాళేశ్వరంపై పీసీ.ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ జరుపడం. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ 16 నెలలపాటు విచారణ జరిపి, జూలై 31న ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదికపై ఇప్పటికే కేబినెట్‌లో చర్చ జరిగింది. నివేదికలో అధికారులు, బీఆర్‌ఎస్ పార్టీ నేతలు […]

Telangana Politics:

Telangana Politics: సుప్రీంకోర్టు ఆదేశాలపై 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పార్టీ ఫిరాయింపు సమస్య హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచినా, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నిర్ణయం, న్యాయ సలహా తీసుకున్న తర్వాత అమలు అయ్యిందని తెలుస్తోంది. గత నెల 25న సుప్రీంకోర్టు ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఈ ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చట్టపరమైన […]