Kavitha Kalvakuntla: రైతులే తెలంగాణకు బలం

జాగృతి జనం బాటతో ప్రజల్లోకి కవిత ప్రభుత్వ నిర్లక్ష్యంపై కవిత మండిపాటు జూబ్లీహిల్స్ ఎన్నికలపై కాదు, రైతు జీవితాలపై దృష్టి పెట్టండి : జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత Kavitha Kalvakuntla: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాదయాత్ర కార్యక్రమం ‘జాగృతి జనం బాట’ మంగళవారం ఘనంగా కొనసాగుతోంది. సామాజిక తెలంగాణ సాధనయే తమ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో జరిగిన ప్రెస్ […]

Kavitha: ‘మహబూబ్‌నగర్ జిల్లాకు చారిత్రక అన్యాయం’

– జిల్లా ప్రజలు సీఎంని, కాంగ్రెస్ పార్టీని క్షమించరు – వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలి – ‘జనం బాట’లో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు స్టార్ త్రినేత్రం, మహబూబ్‌నగర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని కరివెన రిజర్వాయర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం సందర్శించారు. ఈ సందర్శనలో ఆమె మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక అన్యాయం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వంత జిల్లాకు […]

Kalvakuntla Kavitha: ప్రాజెక్టుల విషయాల్లో రాజకీయాలా..?

– ఉద్దండాపూర్ నిర్వాసితులకు న్యాయం చేయాలి – ఎకరాకు రూ.25 లక్షలు ఇవ్వాలని కవిత డిమాండ్ – తెలంగాణ వచ్చాకే పాలమూరుకు నీళ్లు.. – అందరికీ న్యాయం చేయాలి.. – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్టార్ త్రినేత్రం, మహబూబ్‌నగర్: ఉద్దండాపూర్ రిజర్వాయర్ పరిహారం అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గట్టి డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్రాంతాన్ని ఆమె మంగళవారం పరిశీలించి, నిర్వాసిత రైతులతో సమావేశమయ్యారు. వారి […]

Kavitha: ఆడబిడ్డలకు తులం బంగారం.. నిప్పులు చెరిగిన కవిత

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం, ఆడబిడ్డలకు తులం బంగారం, పింఛన్ల పెంపు ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం యంచ గ్రామంలో ‘జాగృతి జనం బాట’ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించిన కవిత.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోదావరి పరివాహక ప్రాంతంలో పంటలు నీటమునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది […]

Kavitha:‘నా ఓటమి ఓ కుట్ర’

Kavitha: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో జరిగిన జనం బాట తొలి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో ఎంపీగా తాను ఎదుర్కొన్న ఓటమి వెనుక బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుట్రే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయం ఇక్కడి ప్రజలందరికీ బాగా తెలుసునని కవిత పేర్కొన్నారు. తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని, కానీ పార్టీ అంతర్గత మనుషుల వల్లే తనపై అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. కేసీఆర్ పట్ల గౌరవంతో, […]

Kavitha Emotional Speech: ‘పోరాడలేకపోయాను.. క్షమించండి’

అమరవీరుల కుటుంబాలకు కవిత క్షమాపణ ఉద్యమకారులపై న్యాయం సాధనలో విఫలమని ఆవేదన అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయల సాయం డిమాండ్ జాగృతి జనంబాట యాత్రతో ప్రజలతో కలసి పయనం సామాజిక తెలంగాణ కోసం కల్వకుంట్ల కవిత పిలుపు Kavitha Emotional Speech: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగంతో స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు ఆమె క్షమాపణలు తెలిపారు. శనివారం ఉదయం ఆమె ‘జాగృతి జనం బాట’ పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించారు. […]

SRR Foundation: ఆర్థిక సహాయం అందించిన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

స్టార్ త్రినేత్రం, వరంగల్: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూర్ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు చెందిన కొత్తోజు సోమయ్య చారీ, వంగ యాకంత, చేరిపల్లి రాములు ఇటీవల వివిధ కారణాల వల్ల మరణించారు. దీంతో విషయం తెలుసుకున్న ‘SRR ఫౌండేషన్’ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఒక్కో కుటుంబానికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం, ఆయిల్ క్యాన్‌లను సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి బీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల […]

Kalvakuntla kavitha gives clarity on joining in congress party

Kavitha: కాంగ్రెస్ లోకి కల్వకుంట్ల కవిత.. క్లారిటీ ఇచ్చేసిందిగా

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆమె పలు విషయాలను వెల్లడించారు. “కాంగ్రెస్ నాయకులు ఎవరూ నన్ను సంప్రదించలేదు. కానీ సీఎం ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు, బహుశా భయపడుతున్నారేమో. కాళేశ్వరం అంశం తప్ప హరీశ్ రావుపై నాకు ఎలాంటి కోపం లేదు. 2016లోనే కేటీఆర్‌కు ఇరిగేషన్‌పై సూచనలు ఇచ్చాను. అప్పటికే సీఎంకు ఫైళ్లు నేరుగా వెళ్లుతున్నాయని ఆయనకు […]

Parupati Srinivas Reddy: బాధిత కుటుంబానికి అండగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్

Parupati Srinivas Reddy: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు డీకొండ జగన్నాధం ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో విషయం తెలుసుకున్న ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు గురువారం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.3 వేలు ఆర్థిక సహాయం […]

Parupathi Srinivasa Reddy

Srinivasa Reddy: పరుపాటి.. సేవలో ఘనాపాటి

Srinivasa Reddy: ఒక వ్యక్తి తన జీవితమంతా సమాజానికి సేవ చేస్తూ, ఆ సేవనే తన జీవితానికి ఊపిరిగా భావిస్తే.. అలాంటి వ్యక్తులు ప్రస్తుత సమాజంలో అత్యంత అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వ్యక్తే ‘పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి’. ప్రజాసేవే ఆయన లక్ష్యం.. మానవత్వానికి ఆయన నిలువెత్తు ప్రతిరూపం.. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే మనస్తత్వం.. నిస్వార్ధమైన సేవాదృక్పథం.. ఎదుటి వాళ్లకు ఎంత సాయం చేసినా ఏమీ ఆశించని నైజం.. ఇవన్నీ కలగలిపితే కనిపించే మనిషి ఆయన. అన్నా అని […]