Kavitha Kalvakuntla: రైతులే తెలంగాణకు బలం

జాగృతి జనం బాటతో ప్రజల్లోకి కవిత ప్రభుత్వ నిర్లక్ష్యంపై కవిత మండిపాటు జూబ్లీహిల్స్ ఎన్నికలపై కాదు, రైతు జీవితాలపై దృష్టి పెట్టండి : జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత Kavitha Kalvakuntla: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాదయాత్ర కార్యక్రమం ‘జాగృతి జనం బాట’ మంగళవారం ఘనంగా కొనసాగుతోంది. సామాజిక తెలంగాణ సాధనయే తమ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో జరిగిన ప్రెస్ […]

Kavitha Kalvakuntla: రైతు బతికితేనే దేశం బతుకుతుంది

రైతుల చెమట చుక్క విలువను గుర్తించాలి రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత రైతుల సమస్యలను రాజకీయంగా కాక, మానవీయంగా చూడాలి రైతుల సంక్షేమమే రాష్ట్ర సమృద్ధికి పునాది Kavitha Kalvakuntla: జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల పరిస్థితి చూసి హృదయం కదిలిపోయిందని తెలిపారు. నెలల తరబడి కొనుగోళ్లు నిలిచిపోవడంతో […]

Kavitha: ఆడబిడ్డలకు తులం బంగారం.. నిప్పులు చెరిగిన కవిత

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం, ఆడబిడ్డలకు తులం బంగారం, పింఛన్ల పెంపు ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం యంచ గ్రామంలో ‘జాగృతి జనం బాట’ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించిన కవిత.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోదావరి పరివాహక ప్రాంతంలో పంటలు నీటమునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది […]

Farmers’ dharna: యూరియా కొరతపై రోడ్డెక్కిన రైతులు

రైతుల ధర్నాకు మద్దతుగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్ Farmers’ dharna: వరంగల్ జిల్లా రాయపర్తిలో యూరియా ఎరువుల కొరతపై రైతులు శుక్రవారం రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. తమకు అవసరమైన ఎరువులు అందకపోవడంతో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో కలిసి ధర్నాలో పాల్గొనగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. స్థానిక పోలీసులు […]