Kalvakuntla Kavitha: తరుణం బ్రిడ్జి పూర్తయ్యే వరకు జాగృతి పోరాటం

తరుణం బ్రిడ్జి సమస్యను ఎత్తిచూపిన కవిత భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా స్తంభించిన రవాణా గతంలో లారీలు కొట్టుకుపోయిన ఘటనలను గుర్తుచేసిన కవిత : జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత స్టార్ త్రినేత్రం, ఆదిలాబాద్: జాగృతి జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లా జైనాథ్, బేల మండలాల మధ్య ఉన్న తరుణం బ్రిడ్జి ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి అక్కడి సమస్యలను స్వయంగా […]

Kalvakuntla Kavitha: పత్తి రైతులకు న్యాయం చేయాలి

రైతుల చెమటను గౌరవించాలంటూ విజ్ఞప్తి ప్రకృతి విపత్తు సమయంలో రైతులను ఆదుకోవాలి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కి లేఖ పంపిన కల్వకుంట్ల కవిత స్టార్ త్రినేత్రం, ఆదిలాబాద్: తేమ శాతం పేరుతో సీసీఐ కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని ఉద్దేశించి లేఖ రాశారు. మోంథా తుపాను కారణంగా పత్తి పంటల్లో తేమ స్థాయి స్వాభావికంగా పెరిగిందని, ఇది రైతుల తప్పు కాదని ఆమె స్పష్టం […]

Kavitha Kalvakuntla: నీటి కొరతతో కష్టాల్లో రైతులు

ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చనాకా-కొరటా ప్రాజెక్టు రైతుల కలలకు ప్రతీక పరిహారం కోసం ఎదురుచూస్తున్న 213 నిర్వాసితులు కాంగ్రెస్ ప్రభుత్వంపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ స్టార్ త్రినేత్రం, ఆదిలాబాద్: జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం చనాకా-కొరటా ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ప్రగతిపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు […]

kalvakuntla kavitha: నా వెనుక ఎవరు లేరు.. నా ముందు ప్రజలు ఉన్నారు

kalvakuntla kavitha: జాగృతి జనం బాట పేరిట చేపట్టిన పాదయాత్రలో భాగంగా బుధవారం మహబూబ్‌‌నగర్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రెస్‌మీట్ పాయింట్లు కవిత ఇండిపెండెంట్. నా వెనుక ఎవరు లేరు. నా ముందు ప్రజలు ఉన్నారు కొత్తగా వచ్చిన వారిపై ఆరోపణలు, అనుమానాలు, అవమానాలు ఉంటాయి నా నడక ద్వారా నా స్టాండ్ ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. అందుకు కొంత సమయం పడుతుంది […]