Andhra: వీడు మనిషా, మృగమా.. తండ్రి గుండెలపై గునపంతో మోది, కిరాతకంగా హత్య
Andhra: విజయనగరం జిల్లాలో ఘోరమైన దారుణం వెలుగులోకి వచ్చింది. బొండపల్లి మండలం కొండకిండాంలోని 72 ఏళ్ల పెదమజ్జి నాయుడు బాబును తన కన్న కొడుకు గణేష్ దారుణంగా హత్య చేశాడు. ఆస్తి విషయంలో ఉద్రిక్తత కారణంగా ఈ ఘటన జరిగింది. కొన్ని రోజులుగా తండ్రి బాబు, కుమారుడు గణేష్ మధ్య భూమి, ఆస్తి సమస్యపై వివాదం సాగుతుండగా, గత పదిహేను రోజుల క్రితం ఒక ఘర్షణలో తండ్రికి కాలు విరిగిపోయి తీవ్ర గాయాలు అయ్యాయి. తండ్రి తన […]


