కొత్తకొండ వీరభద్రస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టార్ త్రినేత్రం, భీమదేవరపల్లి: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్బంగా శనివారం మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీరభద్రస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్టార్ త్రినేత్రం, భీమదేవరపల్లి: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్బంగా శనివారం మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీరభద్రస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకు ముందు ఎమ్మెల్యేకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేద మంత్రోచరణలతో స్వామి వారి ఆశీర్వచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
కొత్తకొండ వీరభద్రస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి