Nagarjuna: మంత్రి కొండా సురేఖపై కేసు ఉపసంహరించుకున్న నాగార్జున

Nagarjuna: మంత్రి కొండా సురేఖ, నటుడు అక్కినేని నాగార్జున మధ్య నెలలుగా సాగుతున్న వివాదానికి చివరకు ముగింపు లభించింది. మంత్రి సురేఖ గతంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు. అయితే నిన్న మంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున ఇవాళ నాంపల్లి కోర్టులో కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో అక్కినేని కుటుంబం, సురేఖ మధ్య నెలకొన్న వివాదం పూర్తిగా సద్దుమణిగింది. ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ కేసుల ప్రత్యేక కోర్టు కీలక ఉత్తర్వులు […]

Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

Ande Sri: ప్రముఖ ప్రజాకవి, రచయిత అందెశ్రీ ఇక లేరు. 64 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అందెశ్రీ ఆదివారం రాత్రి లాలాగూడలోని తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమానికి తన స్ఫూర్తిదాయక గీతాలతో ఉత్సాహం నింపిన అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ” పాటను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర గీతంగా గుర్తించింది. […]

Kavitha Kalvakuntla: రైతులే తెలంగాణకు బలం

జాగృతి జనం బాటతో ప్రజల్లోకి కవిత ప్రభుత్వ నిర్లక్ష్యంపై కవిత మండిపాటు జూబ్లీహిల్స్ ఎన్నికలపై కాదు, రైతు జీవితాలపై దృష్టి పెట్టండి : జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత Kavitha Kalvakuntla: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాదయాత్ర కార్యక్రమం ‘జాగృతి జనం బాట’ మంగళవారం ఘనంగా కొనసాగుతోంది. సామాజిక తెలంగాణ సాధనయే తమ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో జరిగిన ప్రెస్ […]

Kalvakuntla Kavitha: తరుణం బ్రిడ్జి పూర్తయ్యే వరకు జాగృతి పోరాటం

తరుణం బ్రిడ్జి సమస్యను ఎత్తిచూపిన కవిత భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా స్తంభించిన రవాణా గతంలో లారీలు కొట్టుకుపోయిన ఘటనలను గుర్తుచేసిన కవిత : జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత స్టార్ త్రినేత్రం, ఆదిలాబాద్: జాగృతి జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లా జైనాథ్, బేల మండలాల మధ్య ఉన్న తరుణం బ్రిడ్జి ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి అక్కడి సమస్యలను స్వయంగా […]

Kalvakuntla Kavitha: పత్తి రైతులకు న్యాయం చేయాలి

రైతుల చెమటను గౌరవించాలంటూ విజ్ఞప్తి ప్రకృతి విపత్తు సమయంలో రైతులను ఆదుకోవాలి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కి లేఖ పంపిన కల్వకుంట్ల కవిత స్టార్ త్రినేత్రం, ఆదిలాబాద్: తేమ శాతం పేరుతో సీసీఐ కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని ఉద్దేశించి లేఖ రాశారు. మోంథా తుపాను కారణంగా పత్తి పంటల్లో తేమ స్థాయి స్వాభావికంగా పెరిగిందని, ఇది రైతుల తప్పు కాదని ఆమె స్పష్టం […]

Kavitha Kalvakuntla: నీటి కొరతతో కష్టాల్లో రైతులు

ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చనాకా-కొరటా ప్రాజెక్టు రైతుల కలలకు ప్రతీక పరిహారం కోసం ఎదురుచూస్తున్న 213 నిర్వాసితులు కాంగ్రెస్ ప్రభుత్వంపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ స్టార్ త్రినేత్రం, ఆదిలాబాద్: జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం చనాకా-కొరటా ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ప్రగతిపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు […]

Kavitha Kalvakuntla: దయనీయంగా రైతుల పరిస్థితి

తేమ పేరిట రైతులను దోపిడీ సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు దిక్కులేక ప్రైవేటుకు అమ్ముకుంటున్న రైతులు రైతు గౌరవం దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సీఎం జూబ్లీహిల్స్ ప్రచారం ఆపేసి.. రైతుల సమస్యలపై దృష్టి సారించాలి : జాగృతి జనం బాటలో మాట్లాడిన కల్వకుంట్ల కవిత స్టార్ త్రినేత్రం, ఆదిలాబాద్: రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా మారిపోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ […]

Kalvakuntla Kavitha: నేను ఫ్రీ బర్డ్‌ని

ఇప్పుడు నాకు ఎలాంటి బంధనాలు లేవు నేను తెలంగాణ ప్రజల బాణాన్ని ప్రజలతో కలిసి కల్వకుంట్ల కవిత ముందడుగు జాగృతి జనం బాట పాదయాత్రకు ప్రజల విశేష స్పందన రైతులు, విద్య, వైద్యం, మైనారిటీల సమస్యలపై ప్రభుత్వాన్ని ఆక్షేపించిన కవిత పర్యావరణ పరిరక్షణ, సామాజిక తెలంగాణ కోసం జాగృతి కట్టుబడి ఉందని హామీ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్టార్ త్రినేత్రం, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన […]

Kavitha Kalvakuntla: రైతు బతికితేనే దేశం బతుకుతుంది

రైతుల చెమట చుక్క విలువను గుర్తించాలి రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత రైతుల సమస్యలను రాజకీయంగా కాక, మానవీయంగా చూడాలి రైతుల సంక్షేమమే రాష్ట్ర సమృద్ధికి పునాది Kavitha Kalvakuntla: జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల పరిస్థితి చూసి హృదయం కదిలిపోయిందని తెలిపారు. నెలల తరబడి కొనుగోళ్లు నిలిచిపోవడంతో […]

Kavitha: రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

హరీష్‌రావు ఇంటికి వెళ్లిన కవిత తనకు హాని చేసినా.. మేలుకోరే మనస్తత్వం తండ్రి మరణం నేపథ్యంలో హరీశ్‌రావును పరామర్శించిన కవిత కష్ట సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి ఆత్మీయ పలకరింపు స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన సంఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మంగళవారం వృద్ధాప్య కారణాలతో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల అనేక రాజకీయ నాయకులు, అభిమానం గల ప్రజలు తీవ్ర […]